విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి ఉత్తర్వులు.
జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద 2020-21 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీ వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష పేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు.
ఈ నెల 8-9 తేదీ లలో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వారి కొలతలు సేకరించాలని పాఠశాలల ప్రధానో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదన్నారు.
ఈ భాద్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషకం ఇవ్వబడుతుంది.
DOWNLOAD COLLECTION AND RECORDING OF SHOE SIZE OF STUDENTS GUIDELINES
జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద 2020-21 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీ వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష పేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు.
ఈ నెల 8-9 తేదీ లలో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వారి కొలతలు సేకరించాలని పాఠశాలల ప్రధానో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదన్నారు.
ఈ భాద్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషకం ఇవ్వబడుతుంది.
DOWNLOAD COLLECTION AND RECORDING OF SHOE SIZE OF STUDENTS GUIDELINES
0 comments:
Post a Comment